చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు | Vijayasai Reddy fires on Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు

Apr 15 2018 3:35 PM | Updated on Mar 20 2024 1:48 PM

టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అవకాశాన్ని బట్టి మాట్లాడే వ్యక్తి అని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం కాదని తెలిసినా ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించారని, హోదా వచ్చిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో ఎన్ని కంపెనీలు స్థాపించారు.. ఎన్ని ఉద్యోగాలొచ్చాయో చంద్రబాబు తెలుసుకోవాలన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement