ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu news roundup 3rd Oct 2019 | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Oct 3 2019 7:51 PM | Updated on Oct 3 2019 8:04 PM

మార్కెట్‌ యార్డు కమిటీలలో 50శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు రిజర్వేషన్‌ కల్పించాలని సీఎం జగన్‌ సూచించారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని ప్రకటించింది. తెలంగాణ పోలీస్ అకాడమీ  డైరెక్టర్ వీకే సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సెమీ-హైస్పీడ్ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ వైష్ణోదేవి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. దేశరాజధాని ఢిల్లీలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్రపన్నారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement