ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu News Feb 17th Delhi court issues fresh death warrants to Nirbhaya convicts | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Feb 17 2020 7:49 PM | Updated on Mar 22 2024 10:41 AM

సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులను ఉరితీసేందుకు కొత్త తేదీ ఖరారైంది. ఇదిలా ఉండగా, దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ డుప్లెసిస్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మరోవైపు ఐటీ, నైపుణ్యాభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్షించారు. ఇక, కేంద్ర ప్రభుత్వ వివాదాస్పద చట్టాలు సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో కొనసాగుతున్న ఆందోళనలపై దేశ అత్యున్నత న్యాయస్థానం  తీవ్రంగా స్పందించింది. ఇకపోతే, ఆర్మీలో మహిళా అధికారులకు శాశ్వత గ్రాంట్ కమిషన్ హోదా కల్పించాలంటూ కేంద్రానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement