ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu News 8th Dec 2019 NHRC Team To Record Statements Of Disha Parents | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Dec 8 2019 7:42 PM | Updated on Dec 8 2019 7:46 PM

దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. రాణిఝూన్సీలోని అనాజ్‌మండీ ప్రాంతంలోన ఉన్న  ఓ ఫ్యాక్టరీలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలంటూ ఒక వైపు ఆందోళనలు జరుగుతున్నా కామాంధులు రెచ్చిపోతున్నారు.  తాజాగా చిత్తూరు జిల్లాలో ఓ బాలికపై ఇద్దరు కామాంధులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఇవే కాకుండా  తిరుమల శ్రీవారి లడ్డు తయారీ కేంద్రం బూందీ పోటులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement