ముంబైలో భారీ వర్షాలు

నైరుతి రుతుపవనాల తాకిడితో కేరళను భారీ వర్షాలు ముంచెత్తాయి. గత కొద్దిరోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ముగ్గురు చిన్నారులు సహా 13 మంది మరణించారు. రుతుపవనాలు బలపడి వారాంతంలో తీవ్రతరమవడంతో కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు జనజీవనాన్ని స్ధంభింపచేశాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top