కాంగ్రెస్‌లోకి టీఆ‌ర్‌ఎస్ ఎంపీలు కొండా,సీతారాం నాయక్? | Telangana Polls 2018 Two TRS MPs Joining In Congress Party? | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లోకి టీఆ‌ర్‌ఎస్ ఎంపీలు కొండా,సీతారాం నాయక్?

Nov 15 2018 9:06 AM | Updated on Mar 22 2024 11:31 AM

టీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారా? చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మహబూబాబాద్‌ ఎంపీ సీతారాం నాయక్‌.. గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement