అంతకుముందు స్పీకర్ మాట్లాడుతూ.. నిన్న జరిగిన దృశ్యాలు సభలో అందరు చూశారని.. చంద్రబాబు మాటల్లో అన్ పార్లమెంటరీ పదాలు ఉన్నాయని తెలిపారు. ఇది పార్లమెంటరీ వ్యవస్థకు మంచి కాదని హితవు పలికారు. అసెంబ్లీలో హుందాగా వ్యవహరించాలని.. ఆవేశంగా మాట్లాడితే ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని సూచించారు. సభ్యులు కానివారు అసెంబ్లీ ఆవరణలోకి వచ్చినట్టు గుర్తిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డీజీపీని ఆదేశించారు.
చంద్రబాబుకు స్పీకర్ సూచన..
Dec 13 2019 12:22 PM | Updated on Mar 20 2024 5:39 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement