కోడెలది అనుమానాస్పద మృతి కేసుగా నమోదు | Police Case Filed on Kodela Siva Prasada Rao commits suicide | Sakshi
Sakshi News home page

కోడెలది అనుమానాస్పద మృతి కేసుగా నమోదు

Sep 16 2019 3:46 PM | Updated on Mar 21 2024 11:34 AM

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మృతిపై 174 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు వెస్ట్‌ జోన్‌ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. కోడెలది అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశామన్నారు. అయితే  కుటుంబసభ్యుల సమాచారం ప్రకారం  కోడెల  ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారని, పోస్ట్‌మార్టం అనంతరం మృతికి గల కారణాలు తెలుస్తాయని ఆయన అన్నారు. ​

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement