యాదాద్రి జిల్లా పోలీసులపై గిరిజనుల దాడి
రాజుపేట్ మండలం పుట్టగూడెం తండాలో ఎస్ఓటీ పోలీసులపై స్థానిక గిరిజనులు దాడి చేశారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తోన్నట్లు ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందడంతో ఆకస్మిక దాడులు నిర్వహించారు. పోలీసుల రాక గమనించిన గిరిజనులు కర్రలతో తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలో కానిస్టేబుళ్లు సుబ్బరాజు, సంజీవ రెడ్డి, ఎస్ఐ సురేందర్ రెడ్డిలకు తీవ్రగాయాలు అయ్యాయి.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు