ఆ మూడు విషయాలు మాట్లాడేందుకు వచ్చా | pawan kalyan meeting at tirupathi | Sakshi
Sakshi News home page

Aug 27 2016 4:54 PM | Updated on Mar 22 2024 10:40 AM

మూడు విషయాల గురించి మాట్లాడేందుకు తిరుపతిలో బహిరంగసభ పెట్టానని సినీ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత రాజకీయాల్లో ఎదురైన అనుభవాలు, టీడీపీ పరిపాలన తీరు, రాష్ట్రాన్ని విడగొట్టి ప్రత్యేకహోదా ఇవ్వకుండా తాత్సారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంతో తేల్చుకోవాల్సిన విషయాల గురించి మాట్లాడేందుకు వచ్చానని చెప్పారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement