అప్పుల బాధతో ఓ వైద్యుడితో పాటు ఆయన భార్య, కుమారుడు శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న ఘటన తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో విషాదం నింపింది. కాలేజీ రోడ్డులో శ్రీకృష్ణ ఆర్థోపెడిక్ అండ్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యుడు పెన్మత్స రామకృష్ణంరాజు (55), ఆయన భార్య లక్ష్మీదేవి (45), పెద్ద కుమారుడు డాక్టర్ కృష్ణసందీప్ (25) సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
అమలాపురంలో విషాదం
Aug 31 2019 8:23 AM | Updated on Mar 20 2024 5:24 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement