నెల్లిమర్ల జూట్ మిల్లు లాకౌట్

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 10 కార్మిక సంఘాలు ఓవైపు రెండ్రోజుల భారత్‌ బంద్‌ పాటించగా.. మరోవైపు సంక్రాంతి పండగపూట ఓ జ్యూట్ మిల్లు యాజమాన్యం కార్మికులకు షాక్‌ ఇచ్చింది. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల జ్యూట్‌ మిల్లును లాకౌట్‌ చేస్తున్నామని మిల్లు యాజమాన్యం గురువారం ఉదయం ప్రకటించింది. దీంతో 2500 మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి తలెత్తింది. రాష్ట్రంలోనే అతి పెద్దదైన ఈ జ్యూట్‌ మిల్లు మూతపడడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top