చంద్రబాబుపై మోత్కుపల్లి నర్సింహులు ధ్వజం | Motkupalli Narasimhulu Slams CM Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై మోత్కుపల్లి నర్సింహులు ధ్వజం

Jun 13 2018 2:03 PM | Updated on Mar 21 2024 7:52 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఆ పార్టీ అసంతృప్త నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు నడిపే టీడీపీ దుర్మార్గపు పార్టీ అని నిప్పులు చెరిగారు. ఆంద్రప్రదేశ్‌ను చంద్రబాబు అవినీతి ప్రదేశ్‌గా మార్చారని దుయ్యబట్టారు. యాదాద్రి జిల్లా ఆలేరులో మోత్కుపల్లి బుధవారం విలేకరులతో మాట్లాడారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement