ఏడేళ్ల బాలికపై అత్యాచారయత్నం | Molestation Attack On 7 Years Old At Guntur | Sakshi
Sakshi News home page

May 8 2018 9:26 PM | Updated on Mar 20 2024 3:11 PM

మేనర్లపై లైంగిక దాడులు ఆగడంలేదు. దాచేపల్లి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు గుంటూరు జిల్లా రేపల్లె మండలం అరవపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలికపై అత్యాచారయత్నం జరిగింది

అత్యాచారయత్నం, గుంటూరు, మైనర్‌ బాలిక, రేపల్లె

Advertisement
 
Advertisement

పోల్

Advertisement