ఉపఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోంటాం | Mithun Reddy Says About Special Category Status | Sakshi
Sakshi News home page

ఉపఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోంటాం

Jun 22 2018 12:50 PM | Updated on Mar 22 2024 11:20 AM

ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచటమే రాజీనామాల ముఖ్య ఉద్దేశ్యమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి అన్నారు. రాజీనామాల ఆమోదం కోసం కూడా ఆలస్యం చేశారంటే వారు ఎంత బయపడుతున్నారో అర్ధం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement