‘ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై లీగల్‌ చర్యలు’ | Minister Adimulapu Suresh Comments On Andhrajyothi Radha Krishna | Sakshi
Sakshi News home page

‘ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై లీగల్‌ చర్యలు’

Nov 18 2019 5:16 PM | Updated on Nov 18 2019 5:26 PM

వెనుకబడిన వర్గాల వారికి ఉన్నత విద్యను అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. సోమవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పేద విద్యార్థుల కోసమే సీఎం వైఎస్‌ జగన్‌ ఇంగ్లీష్‌ మీడియం విద్యను ప్రవేశపెట్టారని చెప్పారు. గతంలో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆరువేల పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారని..ఇప్పుడు 61 శాతం మంది విద్యార్థులు ఇంగ్లీష్‌ మీడియం చదువుతున్నారని తెలిపారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement