కర్నూలులో టీడీపీకి భారీ షాక్‌

 కర్నూలులో టీడీపీకి భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీ నేత ఎస్వీ మోహన్‌ రెడ్డి గురువారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. లోటస్‌ పాండ్‌లో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కండువా కప్పి ఎస్వీని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎస్వీ మోహన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను బేషరతుగా వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నానని పేర్కొన్నారు. ‘వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి నేను అన్యాయం చేశా. తప్పు తెలుసుకున్నాను.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top