కాంగ్రెస్‌ నేతలు ఎవ‍్వరూ పనిచేయలేదు | KCR takes on Congress Party | Sakshi
Sakshi News home page

Sep 7 2018 6:36 PM | Updated on Mar 22 2024 11:32 AM

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగితే, పిచ్చి కూతలు కూస్తున్న కాంగ్రెస్‌ నేతలకు సిగ్గుండాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీని  రద్దు చేసిన తర్వాత హుస్నాబాద్‌లో ప్రజా ఆశీర్వాదం పేరిట నిర్వహించిన సభలో మాట్లాడిన కేసీఆర్‌.. ముందుగా స్థానిక ప్రజానికానికి హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement