కాలేజీ నుంచి సస్పెండ్‌.. విద్యార్థి ఆత్మహత్య

కళాశాల నుంచి సస్పెండ్‌ చేశారని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం కర్ణాటకలోని రాయచూరులో చోటుచేసుకుంది. వివరాలివి.. ధీరజ్‌ అనే విద్యార్థి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగళూర్‌లోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ధీరజ్‌ స్వస్థలం కర్నాటకలోని రాయచూరు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top