కాలేజీ నుంచి సస్పెండ్‌.. విద్యార్థి ఆత్మహత్య | Inter Student Commits Suicide In Raichur | Sakshi
Sakshi News home page

Jun 28 2018 8:13 PM | Updated on Nov 6 2018 8:16 PM

కళాశాల నుంచి సస్పెండ్‌ చేశారని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం కర్ణాటకలోని రాయచూరులో చోటుచేసుకుంది. వివరాలివి.. ధీరజ్‌ అనే విద్యార్థి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగళూర్‌లోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ధీరజ్‌ స్వస్థలం కర్నాటకలోని రాయచూరు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement