ప్రధాని నరేంద్రమోదీని తాను ఏమీ అనలేదని, మోదీ గారికి అనే అన్నానే తప్ప గాడు అనలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఒక వేళ తాను అలా అన్నాననుకొని బీజేపీ వాళ్లు అలా ఊహించుకుంటే వాళ్ల ఖర్మ అని కేసీఆర్ చెప్పారు. ప్రధానిని విమర్శించొద్దని రాజ్యాంగంలో ఉందా అని ప్రశ్నించారు. శనివారం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రగతి భవన్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
Mar 3 2018 8:19 PM | Updated on Mar 20 2024 1:58 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement