నిధులను చంద్రబాబు ప్రభుత్వం దారి మళ్లించింది | GVL Narasimha Rao Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

నిధులను చంద్రబాబు ప్రభుత్వం దారి మళ్లించింది

Sep 19 2019 12:44 PM | Updated on Sep 19 2019 12:50 PM

 నిధులను చంద్రబాబు ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు. కేంద్ర నిధులకు లెక్కచెప్పమంటే చంద్రబాబు స్పందించలేదన్నారు. అమరావతి పేరుతో చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారని అన్నారు. అమరావతిలో చంద్రబాబు గ్రాఫిక్స్‌ సినిమా చూపించారంటూ ఎద్దేవా చేశారు. అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement