231వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర | Day 231 of Praja Sankalpa Yatra begins | Sakshi
Sakshi News home page

231వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

Aug 7 2018 10:46 AM | Updated on Mar 21 2024 7:50 PM

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 231వ రోజు మంగళవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని శంఖవరం శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి శంఖవరం, శృంగవరం, బంగారయ్యపేట మీదుగా రౌతులపూడి వరకు పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు. కాగా, వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. దారిపొడవునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సాగిస్తున్నారు.ఇప్పటి వరకు ఆయన 2666.9 కిలోమీటర్లు నడిచారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement