శామీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మహిళను చేతబడి చేసి చంపాడంటూ ఓ యువకుడ్ని కొట్టిచంపారు ఆమె కుటుంబసభ్యులు. అనంతరం మహిళ చితిపైనే యువకుడ్ని శవాన్ని దహనం చేశారు. ఈ సంఘటన శామీర్పేట మండలంలోని అద్రాస్పల్లిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అద్రాస్పల్లికి చెందిన గ్యార లక్ష్మి అనే మహిళ గత కొద్దినెలలుగా అనారోగ్యంతో బాధపడుతోంది.
మహిళను చేతబడి చేసి ..
Sep 19 2019 9:45 AM | Updated on Sep 19 2019 9:54 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement