మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారు

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు! మోదీ భయంతోనే ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. బుధవారం కరీంనగర్‌ జిల్లాలో జరిగిన ఎన్నికల శంఖారావం బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top