మరికొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ 182 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి జేపీ నడ్డా గురువారం తమ ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి పోటీ చేయనుండగా.. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా గుజరాత్లోని గాంధీనగర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు.
బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
Mar 21 2019 9:11 PM | Updated on Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement