అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్య నాలుగేళ్లుగా నలుగుతోంది | BJP Leader Vishnu Kunar Raju Slams Chandra babu Over Agri Gold Case | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్య నాలుగేళ్లుగా నలుగుతోంది

Oct 23 2018 4:42 PM | Updated on Sep 19 2019 2:50 PM

అగ్రిగోల్డ్‌ ఆస్తుల విలువ లెక్కింపులో అనుమానాలున్నాయని బీజేపీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్‌ రాజు వ్యాఖ్యానించారు. విశాఖలో విష్ణుకుమార్‌ రాజు మంగళవారం విలేకరులతో మాట్లాడారు. అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్య నాలుగేళ్లుగా నలుగుతోందని అన్నారు. బాధితులకు ఉపశమనం లేకపోగా..రాను రానూ మనోధైర్యం కోల్పోతున్నారని బాధ వ్యక్తం చేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement