సరిహద్దుల్లో బలగాలను పెంచుతున్న పాకిస్తాన్‌ | All options are open if there is another terror attack | Sakshi
Sakshi News home page

సరిహద్దుల్లో బలగాలను పెంచుతున్న పాకిస్తాన్‌

Mar 6 2019 8:00 AM | Updated on Mar 22 2024 11:17 AM

మరో ఉగ్రదాడి జరిగితే తిప్పికొట్టేందుకు అన్ని అస్త్రాలను సిద్ధంగా ఉంచుకుంటామని భారత్‌ ప్రకటించింది. పాకిస్తాన్‌ భూభాగంలో ఆవాసం పొందుతున్న ఉగ్రమూకలపై విరుచుకుపడే సామర్థ్యం ఉందని చాటుకోవడానికే బాలకోట్‌లో వైమానిక దాడులకు దిగామని స్పష్టతనిచ్చింది. జైషే మహ్మద్‌ శిక్షణా శిబిరంపై యుద్ధం ముగిసిందని, పాకిస్తాన్‌ భూభాగం నుంచి ఇంకా పనిచేస్తున్న ఉగ్ర సంస్థలపై చర్యలు తీసుకునేలా ఆ దేశంపై ఒత్తిడి పెంచడమే తమ తదుపరి లక్ష్యమని పేర్కొంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement