అన్నదమ్ములపై విచక్షణారహిత దాడి!

రాజస్తాన్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. దొంగతనం చేశారనే ఆరోపణలతో ఇద్దరు అన్నదమ్ములను చితకబాదారు. దుస్తులు చించి.. వారిపై దాడికి తెగబడ్డారు. వివరాలు.. రాజస్తాన్‌కు చెందిన ఇద్దరు దళిత వ్యక్తులు నాగౌర్‌ పట్టణ సమీపంలోని ఓ పెట్రోల్‌ బంకులో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి దొంగతనానికి పాల్పడ్డారంటూ తోటి ఉద్యోగులు వారిపై దాడికి దిగారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top