అన్నదమ్ములపై విచక్షణారహిత దాడి!
రాజస్తాన్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. దొంగతనం చేశారనే ఆరోపణలతో ఇద్దరు అన్నదమ్ములను చితకబాదారు. దుస్తులు చించి.. వారిపై దాడికి తెగబడ్డారు. వివరాలు.. రాజస్తాన్కు చెందిన ఇద్దరు దళిత వ్యక్తులు నాగౌర్ పట్టణ సమీపంలోని ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి దొంగతనానికి పాల్పడ్డారంటూ తోటి ఉద్యోగులు వారిపై దాడికి దిగారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు