వైద్య విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకకాలంలోనే ఐదు మెడికల్ కాలేజీలను సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు. నూతన కాలేజీల ద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి.
Oct 3 2023 7:01 AM | Updated on Mar 22 2024 10:45 AM
వైద్య విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకకాలంలోనే ఐదు మెడికల్ కాలేజీలను సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు. నూతన కాలేజీల ద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి.