జగన్ త్వరగా కోలుకోవాలి : రఘువీరా | ys jaganmohan reddy get well soon fast recovery, says raghuveera reddy | Sakshi
Sakshi News home page

Oct 13 2015 7:35 PM | Updated on Mar 22 2024 11:07 AM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం హైదరాబాద్లో రఘువీరారెడ్డి మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్ట్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement