'మనిషన్నాక చీము, నెత్తురు, సిగ్గుండాలి' | YS Jagan Mohan Reddy Slams AP CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

Dec 23 2015 2:25 PM | Updated on Mar 21 2024 7:54 PM

మనిషి అన్నాక చీము, నెత్తురు, సిగ్గు ఉండాలని, మోసాలు, మభ్య పెట్టడాలు, వెన్నుపోటు పొడవడాలు మీకే చెల్లుతోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుప తెన్నులపై ప్రెస్మీట్లో మాట్లాడారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement