కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి వద్ద శుక్రవారం ఓ మహిళపై దుండగులు కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసి.... నరికి చంపారు. దాంతో ఆమె నడిరోడ్డుపై రక్తపు మడుగులో కుప్పకూలిపోయింది. దీంతో దుండగులు అక్కడి నుంచి పరారైయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మహిళ మృతదేహన్ని స్వాధీనం చేసుకుని... పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హత్య ఘటనపై పోలీసులు స్థానికులు నుంచి వివరాలు సేకరిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Feb 14 2015 9:39 AM | Updated on Mar 21 2024 10:47 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement