'టీడీపీ నేతల పంచెలు తడుస్తున్నాయి' | why tdp govt remove ysr photo from assembly, says rk roja | Sakshi
Sakshi News home page

Sep 2 2015 9:50 AM | Updated on Mar 21 2024 7:46 PM

కుట్రతోనే అసెంబ్లీ లాంజ్ లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫోటో తొలంగించారని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బుధవారం ఆమె మాట్లాడుతూ.. వైఎస్సార్ పంచెకట్టు చూసి టీడీపీ నాయకుల పంచెలు తడుస్తున్నాయని ఎద్దేవా చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement