ఎల్లంపేటలోని భారత్ పెట్రోల్ బంకులో దొంగలు బీభత్సం సృష్టించారు. భారత్ పెట్రోల్ బంకు సిబ్బందిపై ఐదుగురు దుండగులు కత్తులతో దాడి చేశారు. పెట్రోల్ బంకులో రూ.12 లక్షలు చోరీ చేశారు. దుండగుల దాడిలో ఆరుగురు సిబ్బందికి స్వల్పగాయాలయ్యాయి.
Dec 12 2016 7:11 AM | Updated on Mar 20 2024 5:25 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement