భారత్ లో శ్రీలంక ప్రధానమంత్రి | Sri Lankan PM Ranil Wickremesinghe Arrives On 3-Day Visit To India | Sakshi
Sakshi News home page

Oct 5 2016 7:13 AM | Updated on Mar 22 2024 11:19 AM

శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమ సింఘే మూడు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం లభించింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఇరు దేశాల దైపాక్షిక సంబంధాలపై ఆయన చర్చించనున్నారు.ఆపరేషన్ సర్జికల్ అనంతరం సింఘే భారత పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement