సీనియర్ జర్నలిస్టు దారుణ హత్య?
సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ దారుణ హత్య సృష్టించిన ప్రకంపనలు ఇంకా చల్లారకముందే మరో సీనియర్ జర్నలిస్టు కేజీ సింగ్ అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. పంజాబ్ మొహాలీలోని నివాసంలో ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ ఘటనలో ఆయన తల్లి గురుచరణ్ కౌర్ (92) కూడా ప్రాణాలు కోల్పోవడం మరింత విషాదాన్ని సృష్టించింది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు