నల్లధనం వెనక్కు తేవటం సుదీర్ఘమైన ప్రక్రియ.. ఇప్పటికే రూ. 6,500 కోట్ల విదేశీ ఆస్తుల వివరాలు లెక్కలోకి వచ్చాయి.. పీఎంఎల్ఏ కింద రూ. 4,500 కోట్ల నిధులు సమకూరాయి * ఎర్రకోటపై స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రకటన న్యూఢిల్లీ: దేశంలో పరిశ్రమల వ్యవస్థాపనను ప్రోత్సహించటానికి ‘ఆరంభించు ఇండియా-నిలబడు ఇండియా’ (స్టార్టప్ ఇండియా-స్టాండప్ ఇండియా) నినాదంతో కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు.
Aug 16 2015 6:20 AM | Updated on Mar 22 2024 11:25 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement