‘క్యాష్‌ లెస్‌’కు రాయితీలు ప్రకటించిన కేంద్రం | Petrol/diesel cheaper for pay by digital mode, to get 0.75% discount: Arun Jaitley | Sakshi
Sakshi News home page

Dec 8 2016 6:30 PM | Updated on Mar 21 2024 6:13 PM

పాత పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలు 20 నుంచి 40 శాతానికి పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. నగదు లావాదేవీలు ఖర్చుతో కూడుకున్నవని, అందుకే క్యాష్ లెస్‌ లావాదేవీలు ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement