'డబుల్‌' ఇళ‍్లకి డబ్బులడిగితే నిలదీయండి | Sakshi
Sakshi News home page

'డబుల్‌' ఇళ‍్లకి డబ్బులడిగితే నిలదీయండి

Published Tue, Apr 4 2017 2:27 PM

డబుల్ బెడ్‌రూం ఇళ‍్ల విషయంలో ఎవరైనా డబ్బులు అడిగితే నిలదీయండని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రజలకు విజ‍్ఞప్తి చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులను మంత్రి కేటీఆర్‌ మంగళవారం ఉదయం పరిశీలించారు.