పార్లమెంట్లో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభిస్తుందని ప్రధాని మన్మోహన్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. సుదీర్ఘ చర్చల తర్వాత తెలంగాణపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తెలంగాణ బిల్లుకు ఇతర పార్టీలు కూడా మద్దతు ఇస్తాయని, ఈ సమావేశాల్లోనే ఆమోదం పొందుతుందని పేర్కొన్నారు. తెలంగాణ బిల్లుతో పాటు అవినీతి నిరోధక బిల్లు, మతహింస నిరోధక బిల్లు వంటి ముఖ్యమైన వాటిని పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు.
తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుంది: ప్రధాని
Published Tue, Feb 4 2014 3:44 PM
Advertisement
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement