కరీంనగర్లో ఓ యువతి నానా రచ్చ చేసింది. డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడటమే కాకుండా పోలీసులపైనే తిరుగుబాటుకు దిగింది. ఇది తమ వ్యక్తిగత విషయమంటూ వారిపై చిందులేసింది. ఈ ఘటనను పోలీసులు గోప్యంగా ఉంచాలని ప్రయత్నించినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే, కరీంనగర్లో ఓ యువతి నలుగురు యువకులతో కలిసి డ్రంక్ డ్రైవ్లో పట్టుబడింది. పోలీసుల అదుపులో ఉండగానే వారిపై తిరగబడింది. ఇష్టమొచ్చిన మాటలతో తిట్టింది.
Dec 22 2016 9:38 AM | Updated on Mar 20 2024 3:38 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement