Sakshi News home page

కిమ్‌ శవపరీక్ష మీరెలా చేస్తారు? ఉత్తర కొరియా ఫైర్‌

Published Thu, Feb 23 2017 2:14 PM

మలేషియాపై ఉత్తరకొరియా మండిపడింది. తమ దేశ అధ్యక్షుడి సోదరుడి హత్య జరిగిన పది రోజుల తర్వాత స్పందిస్తూ చనిపోయిన ఆయనకు పోస్టుమార్టం నిర్వహించడం పూర్తిగా చట్టవిరుద్ధం, అనైతిక చర్య అని అభివర్ణించింది. ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ సోదరుడు(సవతి తల్లి కుమారుడు) కిమ్‌ జాంగ్‌ నామ్‌ మలేషియాలోని విమానాశ్రయంలో విషపు దాడి వల్ల చనిపోయిన విషయం తెలిసిందే.

Advertisement

What’s your opinion

Advertisement