మలేషియాపై ఉత్తరకొరియా మండిపడింది. తమ దేశ అధ్యక్షుడి సోదరుడి హత్య జరిగిన పది రోజుల తర్వాత స్పందిస్తూ చనిపోయిన ఆయనకు పోస్టుమార్టం నిర్వహించడం పూర్తిగా చట్టవిరుద్ధం, అనైతిక చర్య అని అభివర్ణించింది. ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సోదరుడు(సవతి తల్లి కుమారుడు) కిమ్ జాంగ్ నామ్ మలేషియాలోని విమానాశ్రయంలో విషపు దాడి వల్ల చనిపోయిన విషయం తెలిసిందే.
కిమ్ శవపరీక్ష మీరెలా చేస్తారు? ఉత్తర కొరియా ఫైర్
Published Thu, Feb 23 2017 2:14 PM
Advertisement
Bullet List Block
- బెదిరింపుల పర్వం!
- సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
- దుబాయ్లో అతి పెద్ద విమానాశ్రయం.. ప్రత్యేకతలు ఇవే..
- నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు...
- ప్రియాంక విజయానికి ‘స్పెషల్ 24’!
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
What’s your opinion
Advertisement