ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ... | Jeevan reddy slams trs govt in assembly over farmer suicide | Sakshi
Sakshi News home page

Sep 29 2015 11:13 AM | Updated on Mar 21 2024 7:52 PM

అన్నదాతలకు ప్రభుత్వం అండగా నిలవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టి. జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రతికూల పరిస్థితులు, ప్రభుత్వం అలసత్వం కారణంగా రైతులు చితికిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రుణమాఫీని ఏకమొత్తంలో అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement