పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో బంగారం కొనుగోలు, అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం నజర్ పెట్టిన సంగతి తెలిసిందే. రద్దైన పాతనోట్లతో కొందరు కుబేరులు భారీగా బంగారు కొనుగోళ్లు జరిపి.. తమ నల్లధనాన్ని తెల్లగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానాలున్నాయి.
Dec 3 2016 7:13 PM | Updated on Mar 20 2024 3:38 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement