' శేషాచలం ' విచారణ మూడు వారాలకు వాయిదా | High Court Adjourns Hearings In Seshachalam Encounter Case For 3 Weeks. | Sakshi
Sakshi News home page

Aug 4 2015 7:36 AM | Updated on Mar 21 2024 8:47 PM

చిత్తూరు జిల్లా శేషాచలం అటవీప్రాంతంలో జరిగిన 20 మంది ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్ పై విచారణను హైకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది. శేషాచలం ఎన్ కౌంటర్ కేసుకు సంబంధించిన నివేదికను సోమవారం సిట్ అధికారులు హైకోర్టుకు అందజేశారు. ఇంకా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పెండింగ్ లోఈ సందర్భంగా హైకోర్టుకు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement