‘అమ్మా...తాయే... నీ వరువాయా...ఉలగత్తిల్ ఉన్నైపోల్ యారుమిల్లై తాయే...’(అమ్మా...తల్లీ నీవు మళ్లీ వస్తావా...ఈ ప్రపంచంలో నీవంటి వారు ఎవరూ లేరు తల్లీ)... అంటూ తమిళనాడు బోరుమంది. అమ్మగా తమ బాధలను గమనించి, సంక్షేమ పథకాలతో అండగా నిలిచిన అభిమాన నాయకి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు తమిళ ప్రజలు శోకతప్త హృదయాలతో వీడ్కోలు పలికారు. తమిళ రాజకీయ మేరున(మ)గధీరులను మట్టి కరిపించిన ధీరవనితను కడసారి దర్శించుకునేందుకు లక్షలాదిగా తరలివచ్చిన జన సాగరం సాక్షిగా జయలలిత అంతిమయాత్ర మంగళవారం సాయంత్రం 4:15 గంటలకు రాజాజీ హాల్ నుంచి ప్రారంభమైంది
Dec 7 2016 9:31 AM | Updated on Mar 21 2024 6:42 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement