తప్పుడు కేసులు వెనక్కి తీసుకోండి | harish rao comments on congress tdp | Sakshi
Sakshi News home page

Oct 16 2017 7:40 AM | Updated on Mar 22 2024 11:17 AM

ముప్పై ఏళ్ల పాటు ప్రజలకు తాగునీరు కూడా అందించని కాంగ్రెస్, టీడీపీ నేతలు ఇప్పుడు తప్పుడు కేసులతో సాగునీటి ప్రాజెక్టు పనులను అడ్డుకుంటున్నారని మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. రైతుల ముఖాలు చూసైనా కాంగ్రెస్‌ నేతలు తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement