ఢిల్లీ-ఆగ్రా హైవేపై గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైవే పక్కకు నిలిపిన రెండు ట్రాక్టర్లను వేగంగా దూసుకొచ్చిన పెట్రోలు ట్యాంకర్ ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం ఐదుగురు ప్రాణాలు కోల్పోగా 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరిన పోలీసులు క్షతగాత్రులను ఆగ్రా ఎస్ఎన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.
Jul 28 2017 2:39 PM | Updated on Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement