'పార్టీకి అందరూ సమానమే' | Everyone is Equal to the party | Sakshi
Sakshi News home page

Jul 19 2016 6:42 AM | Updated on Mar 21 2024 5:15 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అందరూ సమానమేనని వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సోమవారం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ పేరుతో ఎమ్మెల్యే, ఎంపీ పదవులు పొంది, తల్లిలాంటి పార్టీని వీడిపోయే వారికి కాలమే తగిన గుణపాఠం చెబుతుందన్నారు. 99 మంది క్రియాశీల కార్యకర్తల కోసం పార్టీ ఇబ్బంది కలిగించే ఒకరిద్దరిని పక్కకు పెట్టేందుకైనా వెనకాడబోమన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement