మీడియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. మీడియా అమెరికా ప్రజల శత్రువని వ్యాఖ్యానించారు. ‘ఫేక్ న్యూస్ మీడియా (న్యూయార్క్టైమ్స్, ఎన్బీసీన్యూస్, ఏబీసీ, సీబీఎస్, సీఎన్ఎన్) నా శత్రువు కాదు. అమెరికా ప్రజల శత్రువు’అని ట్రంప్ ట్వీట్ చేశారు. తన పాలన సజావుగా సాగుతోందని, నిజాయితీ లేని మీడియా చెపుతున్నట్టుగా వైట్హౌస్లో ఎటువంటి ఘర్షణ వాతావరణం లేదన్నారు.
Feb 19 2017 7:08 AM | Updated on Aug 25 2018 7:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement